జనగామ జిల్లాకు (Jangaon) సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాల్సిందేనని రాష్ట్ర గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. 350 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల జీవన స్థితి మెరుగుపడాలని, �
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రూ.12 కోట్లతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్లాగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
జిల్లావ్యాప్తం గా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని ఆదివారం ప్రజా సంఘాల నాయకులు నిర్వహించారు. నర్సాపూర్ పట్టణంలో గౌడ సంఘ నాయకులు సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సర్వాయి పాపన్న| అన్ని కులాలను, మతాలను ఏకం చేసి ఆనాటి పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల నాయకుడైన ఆయన జయం�