సరస్వతీ పుష్కరాలకు వచ్చే సామాన్యులకు కనీస సౌకర్యాలు అక్కర్లేదా? అని మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Putta Madhukar | పన్నెండ్లకోసారి వచ్చే సరస్వతీ పుష్కరాల్లో పుణ్యస్నానాలకు వచ్చే సామాన్యులకు కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గు చేటని మాజీ ఎమ్మెల్యే, మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి పుట్ట మధుకర్ అన్నా�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి నది పుషరాల ఏర్పాట్ల కోసం రూ. 25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.