సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం గురువారం జనసంద్రంగా మారింది. ఎనిమిదో రోజు భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పరిసరాలు బురదమయం కాగా భక్తులు ఇబ్బంది పడ్డారు.
భూపా లపల్లి-కాటారం 353(సీ) జాతీయ రహదారిపై గురువారం పుష్కరాల కు వెళ్తున్న ఆటో, కారు ఎదురెదురు గా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణి స్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గా యాలయ్యాయి.
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు వెళ్లిన భక్తులు ట్రాఫిక్ సమస్యతో విలవిల్లాడుతున్నారు. శనివారం మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 18 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
కాళేశ్వరంలో నేటినుంచి పన్నెండురోజులపాటు జరగనున్న సరస్వతీ పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి గురువారం పుష్కరాలను ప్రారంభించనున్నారు.
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలప్పుడు నదీస్నానమాచరిస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందంటారు. సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుందని చెబుతారు. అందులోనూ ఇటీవల జరిగిన కాశీలోని ప్రయాగరాజ్ కన్నా త్రివేణి సంగ