పట్టణాల్లో 19 నుంచి 27 వరకు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాల్లో రోడ్లు చిత్తడిగా మారడంతో పాటు చెత్త పేరుకుపోయింది. అంతేకాకుండా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరదలతో పలు గ్రామాలు నీట�
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గ్రామాల్లో శానిటేషన్ సమస్య తలెత్తకుండా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. వరదలు, వర్షాలపై శనివారం సీఎం కేసీఆర్ నిర్వహి�