సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్గా శ్రీనివాస్రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కమిషనర్గా విధుల్లో ఉన్న ప్రసాద్ చౌహాన్ను హైదరాబాద్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర�
ఇప్పటికే పరిశ్రమల కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మళ్లీ గ్రామ శివారులో డంప్యార్డు ఏర్పాటును నిరసిస్తూ మంగళవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగ�
సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 22 : సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం మున్సిపల్ ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. మ