ఎరుపు వర్ణానికి తానే మహారాణినని ప్రకటించుకుందేమో ముద్ద మందారం.. ఆ రంగులో ఏ అందాన్ని చూసినా మందారమంత ముచ్చటగానే అనిపిస్తుంది. దాని నాజూకు సోకే కనిపిస్తుంది.
ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు రావడం, కళాత్మక సినిమాల్ని తెరకెక్కించే దర్శకుల సంఖ్య తగ్గడంతో నృత్యకళ నేపథ్య చిత్రాల సంఖ్య తగ్గింది. చాలా కాలం తర్వాత ఈ కథాంశంతో తెలుగు తెరపై వచ్చిన చిత్రం ‘నాట్యం’ (Natyam).
నృత్యకళ ద్వారా ప్రజల ఆలోచనవిధానంలో మార్పును తీసుకురావడమే కాకుండా మూఢనమ్మకాలను చెరిపేయవచ్చని చాటిచెప్పే చిత్రమిదని అన్నారు సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ క�
‘భారతదేశం కళలకు కాణాచి. ఎన్నో కళలకు సంబంధించి గొప్ప కళాకారులందరూ మన దేశానికి వన్నెతెచ్చారు. నాట్యకళ ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ సంధ్యరాజు రూపొందించిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు అగ్ర