లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు లైంగికదాడికి గురైన బాధితురాలిగా చెప్తున్న ఓ మహిళ తన ఫిర్యాదు వెనక్కు తీసుకున్నారు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన దాడిపై దర్యాప్తును బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని మంగళవారం కలకత్తా హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర పోలీసులు పక్షపాతంతో వ్యవ�
తృణమూల్ కాంగ్రెస్కు బలమైన మద్దతుదారు, భూకబ్జాదారుడు, సందేశ్ఖాలిలో లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ను గురువారం ఉదయం పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చే�
సందేశ్ఖాలీ కేసు.. పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్నది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖాశర్మ డిమాండ్ చేశారు.