Timmapoor | తిమ్మాపూర్,ఏప్రిల్21: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన కళ్లెం పవన్ కొద్ది రోజుల కింద ప్రమాదం జరిగి చికిత్స పొందుతూ ఇటివల మృతి చెందాడు.
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో తెలంగాణవాదానికి విత్తనాలు పడినప్పుడు మొదటగా మొలకెత్తిన వారు దివంతగ జడ్పీ మాజీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
డీసీసీబీ మహాసభలో ఏకగ్రీవంగా మూడు తీర్మానాలు నల్లగొండ, మార్చి 23 : తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ తరహాలో సేకరించాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కేంద్ర ప్రభ