పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్కు అనుమతులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కోరారు. బుధవారం ఆయ న ఢిల్లీలో సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల�
ములుగు జిల్లాలోని సమ్మక్కసాగర్ బరాజ్, దానికి ఎగువన, దిగువన ఉన్న నీటివినియోగ లెక్కలను అందజేయాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) తెలంగాణ సర్కారుకు సూచించింది.