ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ బరాజ్ నుంచి గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టేందుకు గల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నది. జూలై 9న నిర్వహించ తలపెట్టిన జనరల్ బాడీ సమ�
గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న తుపాకులగూడెం బరాజ్ (సమ్మక సాగర్) కింద ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు అవసరమైన నిధులను జమచేస్తామని, తక్షణమే ఆ బ్యారేజీకి ఎన్వోసీని ఇవ్వాలన