AP News | ఏపీ పీసీబీ చైర్మన్ పదవికి మాజీ సీఎస్ సమీర్ శర్మ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ బాధ్యతలను సీఎస్ నీరభ్కుమార్కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి కీలక పదవి దక్కింది. ఉమ్మారెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆదివారం ఉదయం విడుదలయ్యాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఒక్కరోజులోనే ఏప్రిల్ నెల ట�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగుల జీతాలు ఏ మాత్రం తగ్గవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వెల్లడించారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింద�