ఒకే కుటుంబం నుండి ఉద్యోగాలు సాధించిన ఆ ముగ్గురిని యువత ఆదర్శంగా తీసుకోవాలని రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోతుల అజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ ఉద్యోగ �
ఒకే కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య అన్న కుటుంబాన్ని చంపిన తమ్ముడు వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలే కారణం వరంగల్, సెప్టెంబర్ 1 (నమస్తేతెలంగాణ) : వరంగల్లోని ఎల్బీనగర్లో బుధవారం దారుణం జరిగింది. ఆర్థిక లావ�
వికారాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. | కారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. పూడూర�
ఇల్లు కుప్పకూలి నలుగురు మృతి | ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. 36 గంటలుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
మంచిర్యాల : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కాసిపేట మండలం మల్కపల్లిలో గురువార�