Vaishno Devi Pilgrims | జమ్ము కశ్మీర్లో (Jammu And Kashmir) ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులతో (Vaishno Devi Pilgrims) వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
Pakistan Drones | జమ్ముకశ్మీర్లోని సాంబ జిల్లాలో అనుమానిత డ్రోన్లు మళ్లీ కలకలం రేపాయి. సోమవారం రాత్రి డ్రోన్లు కనిపించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయని ఇండియా టుడే వెల్లడించింది. భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతల వేళ మ
భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు, ఎదురుదాడుల వేళ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు ముష్కరులు (Terrorists) యత్నించారు. గుర్తించిన సరిహద్దు రక్షణ దళం (BSF) వారిని మట్టుబెట్టింది.
Jammu and Kashmir | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాంబా (Samba) జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున బస్సు అదుపుతప్పి కాలువ (canal)లో పడిపోయింది.
Samba | జమ్ముకశ్మీర్లోని సాంబా (Samba) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మన్సర్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు.
BSF | జమ్ముకశ్మీర్లో ముగ్గురు చొరబాటుదారులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. కశ్మీర్లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా భారత్లోకి చొరబడుతున్న ముగ్గురిని సరిహద్దు భద్రతా దళం (BSF) గుర్తించింది
సాంబా జిల్లాలో మళ్లీ డ్రోన్ కదలికలు | జమ్మూకాశ్మీర్ మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. సాంబాలోని బారీ బ్రాహ్మణ ప్రాంతంలోని నాలుగు చోట్ల డ్రోన్ కదలికలను గుర్తించినట్లు సాంబ ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ సోమ�