ఆగ్రా: కాంగ్రెస్, ఎస్పీ లక్ష్యంగా యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీలు ఇస్లామిక్ ఉగ్రవాదులతో మిత్రత్వం నెరుపుతాయని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా ఆరో
లక్నో: ఉత్తరప్రదేశ్లోని యాదవ్ల ఇలాఖాలో గత పది రోజులలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎప్పుడైతే ఆ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ వేసుకోవడం, ఆ మరుసటి రోజే ప
అఖిలేశ్ను కలిసిన బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వరుస ఎన్నికల్లో ఓడిపోతూ దెబ�
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధినేత్రి మాయావతికి షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీకి చెందిన 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ను మంగళవారం కలిశారు. వాళ్లు బీఎస్పీని
లక్నో: కరోనా వ్యాక్సిన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వమే కాదు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇన్నాళ్లూ తాను బీజేపీ వ్యాక్సిన్ను తీసుకోను అని చెప్పానని, ఇప్�
సమాజ్వాదీ పార్టీ నాయకుడు అజం ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా తయారైంది. ప్రస్తుతం ఆయన లక్నోలోని మేదంత దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆయనకు ఆక్సిజన్ సపోర�
న్యూఢిల్లీ : కరోనా బారినపడి చికిత్స పొందుతున్న సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఆజం ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మే 9న కొవిడ్-19 పాజిటివ్ గా నిర్థారణ కావడంతో లక్నోలోని మెదాంత దవాఖానలో �
లక్నో : యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అఖిలేష్ కు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతలేదని ఆయన ఏసీ రూమ్ ల నుంచి ట్వీట్లు చేసే ఓ ట్విట్టర్
ఆజంఖాన్| సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
లక్నో : సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి భగవతి సింగ్(89) ఆదివారం మృతిచెందారు. లక్నోలోని భక్షి కా తలాబ్ ప్రాంతంలో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భగవతి సింగ్ కోరి�
‘ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ‘మహానటి’, ‘ధోనీ’తో పాటు జీవితకథలతో వచ్చిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ములాయం సింగ్ యాదవ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్ప
ముంబై : అయోధ్యలో వివాదాస్పద బాబ్రి మసీదు కూల్చివేతపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు.. వారి కూటమిలో లుకలుకలకు ఆజ్యం పోసినట్లుగా కనిపిస్తున్నది. శరద్ పవార్కు చెందిన ఎన్సీపీ, కాంగ్