విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన విద్య అందించాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధారెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ కసూర్భాగాంధీ గాంధీ బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహించే అనేక పథకాల్లో కాంట్రాక్టు విధానం రాజ్యమేలుతున్నది. ఆశ, అంగన్వాడీ, సమ గ్ర శిక్ష, కేజీబీవీ, యూఆర్ఎస్ ఇలా అనేక విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యో గులున్నారు. �
తెలంగాణ సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా దుండిగల్ యాదగిరి ఎన్నికయ్యారు. ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు.