ఎస్సారెస్పీలోకి శుక్రవారం 25,676 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1080.70 అడుగుల (46.952టీఎంసీలు)నీటినిల్వ
సాలూరాను నూతన మండలంగా ఏర్పాటుచేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు మంగళవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు