సెలూన్ షాపు పెట్టుకునేందుకు గానూ లోన్యాప్స్ల ద్వారా తీసుకున్న అప్పు లు కట్టలేక..లోన్యాప్స్ నిర్వాహకుల వేధింపులను తట్టుకోలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది.
కులవృత్తులను ప్రోత్సహించడంలో దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది. వెనుకబడిన కులాల అభివృద్ధికి, వారు చేస్తున్న వృత్తులను బలోపేతం కోసం సీఎం కేసీఆర్ సంప్రదాయ పథకానికి 2021 జూన్ 1న శ్రీకారం చు