డోలు వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) భద్రాద్రి జిల్లా మణుగూరులో కన్నుమూశారు. గొంతు సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఆదివారం కూనవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Dhol Player Sakini Ramachandraiah | సంస్కృతికి వారధులు.. ఆదివాసీలు. వీరిలోనూ అనేక తెగలు. విభిన్న సంప్రదాయాలు, భాషలు, వేషధారణలు. తెలంగాణ గిరిజన తెగల్లో ఒకటైన ‘కోయ’లకు ఆశ్రితులుగా ఉండే ‘డోలి’ కళాకారుల జీవన విధానం మరింత ప్రత్యేకం.
పద్మశ్రీ అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గుస్సాడీ కళాకారుడు కనకరాజుకు కూడా ఇంటి స్థలం, కోటి నగదు హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ఆదివాసీ కళ అయిన డోలు వాయిద్యంలో విశేష కృషిచ