సత్సంగం చేసి రమ్మని యువరాజును నది ఒడ్డున ఉన్న ఆశ్రమానికి పంపాడు రాజు. ఆశ్రమానికి వెళ్లిన యువరాజు సమీపంలో ఉన్న నదిని చూడగానే అందులో ఈత కొట్టడానికి సిద్ధమయ్యాడు. ప్రవాహం అధికంగా ఉండటంతో నదిలోకి దిగవద్దని
తొలిసారి భారత్కు చెందిన సామాన్య వ్యక్తి దేవసహాయానికి సెయింట్హుడ్ హోదా దక్కింది. వాటికన్ సిటీలో ఆదివారం జరిగిన వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు ప్రకటన చేశారు
భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిపుష్టం చేసిన యోగులు ఎందరో! తమ జీవితాలను త్యాగం చేసి, సత్యధర్మాలను పునఃప్రతిష్ఠచేశారు. అలాంటి మహనీయుల్లో ఒకరు యతీంద్రుడు రాఘవేంద్రస్వామి. మధ్వ సంప్రదాయానికి మణిహారంగా, మదినే �