ఈ ఏడాది సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతుల ప్రవేశాలకు బుధవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవ�
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో నిరుపేద విద్యార్థులు అద్భుతాలను సృష్టిస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ తమ కలలను సాకారం చేసుకుంటున్నారు.
రుక్మాపూర్ (కరీంనగర్) సైనిక్ స్కూల్, బీబీనగర్ ( బీబీనగర్) మహిళా సైనిక్ డిగ్రీ కాలేజీ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ప్రవేశాలకు మార్చి 27న పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని తన క్యాం�