YS Jagan | ఆంధ్రప్రదేశ్లో పాలన వ్యవస్థ అంతా నిర్వీర్యమయ్యిందని , రెడ్ బుక్ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆరోపించారు.
AP News | ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
చిగురుమామిడి మండల నూతన ఎస్సైగా సాయికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన సందబోయిన శ్రీనివాస్ కరీంనగర్ ఎస్బీకి బదిలీ అయ్యారు. శ్రీనివాస్ ఎస్సైగా విధులు నిర్వహించి అనతి కాలంలోనే
అధైర్య పడకండి.. అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తదా.. అన్న చందంగా తయారైంది బీజేపీ నేతల తీరు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయగా, వికారాబాద్ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత సాయ�