సద్గురువులు ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే పరిమితం కావడం లేదు. పరిపూర్ణ జీవితానికి అడ్డుగా నిలిచే ప్రతి సమస్య మీదా దృష్టి సారిస్తున్నారు. క్షేత్రమహిమల నుంచి సామాజిక సమస్యల వరకు.. అన్ని అంశాలనూ ఎంచుకుంటున్న�
మౌనం అత్యంత పాటవమైన పని. వేదవేదాంతాలు సత్యాన్ని గురించి ఎంతో వర్ణిస్తాయి, ఘోషిస్తాయి. చివరికి ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని శాంతించి మౌనాన్ని వహిస్తాయి. అప్పుడు అసలు వర్ణన మొదలవుతుంది. సత్య గురువు మౌనంగా,
మిగతా రాష్ట్రాలు సైతం పోటీగా స్వీకరించాలి హరితహారం, గ్రీన్ఇండియా చాలెంజ్ భేష్ ఎంపీ సంతోష్కుమార్ యువతకు ఆదర్శం సేవ్ సాయిల్, గ్రీన్ చాలెంజ్ లక్ష్యం ఒక్కటే ఐదోవిడత గ్రీన్ ఇండియా చాలెంజ్లో ఈశా �
సృష్టిలో ప్రతి జీవీ ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిందే! కానీ, మట్టికి కూడా మట్టికొట్టుకుపోవాల్సిన దుస్థితి వస్తే? ఆ ప్రశ్నే.. ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్ను కలవరపరిచింది. ‘గమనిస్తున్నారా? మనమంతా ఆడు
Spiritual | ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగం అవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. కొన్నిసార్లు అజ్ఞానం కారణంగా, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని వాడుతున్నారు. సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. అయితే, కొందరి వల్ల అనిశ్చిత స్థి
దసరాతో ముగిసే నవరాత్రులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అమ్మవారికి సంబంధించిన సంప్రదాయ పండుగ ఇది. నవరాత్రులు లోకంలోని చెడును, విశృంఖలత్వాన్ని నిర్మూలిస్తాయి. అలాగే, జీవితంలో మన శ్రేయస్సుకి దోహదపడే వస్తువులు, వి