పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతనకల్ తాసీల్దార్ కార్యాలయాన్ని
చందంపేట మండలంలోని గాజులపురం గ్రామంలో పలువురి రైతులకు సంబంధించిన భూములు అమ్మకపోయినా అమ్మినట్లు తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం తాసీల్దా
సాదాబైనామాల పరిషారానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చిన సర్కారు రైతులకు అన్యాయం చేసేలా కొర్రీలు పెట్టింది. తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను చూపాలని, 12 ఏండ్లు స్వాధీనంలో ఉన్నట
Bhu Bharati Act | భూ భారతి చట్టం ద్వారా సాదా బైనామాలు, వాటి అమలు వేగవంతం అవుతాయని భూ భారతి రూపశిల్పి, వ్యవసాయ భూమీ చట్టాల నిపుణులు భూమి సునీల్ (Bhumi Sunil Kumar)అన్నారు.