బాక్సింగ్ రింగ్లో పంచ్ వీరుల విశ్వరూపంతో కామన్వెల్త్ గేమ్స్లో భారత్ స్వర్ణోత్సవం చేసుకుంది. ఇది వరకు ఒక ఎడిషన్లో మూడు స్వర్ణాలు మాత్రమే బాక్సింగ్లో దేశానికి అత్యుత్తమ ప్రదర్శన అయితే ఈసారి ఏకం�
ఏషియా బాక్సింగ్ చాంపియన్షిప్లో మూడో రోజూ భారత బాక్సర్లు దుమ్మురేపారు. మంగోలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా విశ్వనాథ్ సురేశ్, సచిన్ సివాచ్ క్వార్టర్స్కు దూసుకెళ్లారు.
పురుషుల జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత సాగర్, ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ ముందంజవేశారు. రైల్వేస్కు చెందిన సాగర్ 92ప్లస్ విభాగంలో చెమట చిందించకుండానే తొలి రౌండ�