ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతుల పాలిట శాపంగా మారిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. యూరియా కోసం సొసైటీల ఎదుట చెప్పుల లైన్లు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాత సంక్షేమానికి ఎంతో కృషి చేసింది. రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు అందించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టార
రైతుల ఆత్మగౌరవంతోపాటు ఆర్థిక స్థిరత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ప్రొద్దటూరులోని రైతు వేదికలో క్లష్టర్ పరిధిలోని ఐదు గ
మూడు గంటల కరెంటుతో ఏ పంట పండించలేం.. ఎవుసాన్ని బంద్ చేయాల్సిందే. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అనుచితం.. కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలు కర్షకుల మనుగడకు వ్యతిరేకంగా ఉన్నాయి..’ అంటూ రైతులోకం ధ్వజమెత్తింది. స