కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాలను దేశంలోని చాలా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. పేర్లు మార్చి తమ రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలను అమలుచేస్తున్నాయి. మోదీ నేతృత్వంలో
ఉదయం నుంచి సాయంత్రం దాకా టీఆర్ఎస్ ఎంపీల ధర్నా తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల కోసం దద్దరిల్లిన పార్లమెంటు మూడోరోజూ సభలను స్తంభింపజేసిన సభ్యులు లోక్సభలో నేలపై కూర్చొని నిరసన, నినాదాలు రాజ్యసభలో పోడియం వద్ద
వేంసూరు :మర్లపాడు గ్రామానికి చెందిన రైతు గొర్ల వెంకట రామ్మోహన్ రెడ్డికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అభ్యుదయ రైతు పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా శనివారం వైరా కృషి �
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఒక్క ఏడాదిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులు చరిత్ర సృష్టించారని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు
తెలంగాణ అందుకు నిలువెత్తు సాక్ష్యం ఉమ్మడి పాలనలో ఎంతో నష్టపోయాం కష్టాలు బాసేందుకే రాష్ట్రం తెచ్చుకున్నం తెలంగాణపై ఇష్టంతోనే ఇంత అభివృద్ధి ఒక్కొక్క పథకం వెనుక ఎంతో ప్రయాస మాటలు మాత్రమే చెప్తే అయ్యేది క
కరోనా ఉన్నా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు అన్నదాతకు అండగా నిలిచిన తెలంగాణ సర్కార్ యాసంగిలో భారీ దిగుబడి.. కల్లాల్లో ధాన్యరాశి రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకుపైగా కేంద్రాల ఏర్పాటు మార్కెటింగ్, డబ్బు చెల్లింప�