కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి గొంతు కోసిందని జీవో-46 బాధితులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తమను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని, గెలిచాక నట్టేట ముంచిందని మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో బస్సులు లేక బడి పిల్లలు తిప్పలు పడుతున్నారు. జిల్లాలో 1264 ప్రభుత్వ పాఠశాలల ఉన్నాయి. ఇందులో 1.30లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 432 ఉన్నత పాఠశాలల్లో 40వేల మందికి పైగా విద�
నగర టాప్మోస్ట్ కళాశాలల్లో చదివేందుకు గ్రామీణ విద్యార్థులు పోటీ పడుతున్నారు. నగరంలో 2022-2023 ఏడాదికి గాను 5,100 మంది విద్యార్థులు వివిధ కాలేజీల్లో డిగ్రీ అడ్మిషన్లు పొందినట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తె�