మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు నుంచి కొత్త నిబంధనను ప్రవేశపెట్టనున్నది. అదే ‘ఈకేవైసీ రూల్'. ఈ నిబంధన ప్రకారం.. ఉపాధి కూలీలు తమ పని ప్రదేశ
గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించే ఉపాధి హామీ పథకం అమల్లో జవాబుదారీతనం లోపిస్తున్నది. గ్రామాల్లో వసతుల కల్పనకు, వ్యవసాయ తోడ్పాటుకు, రైతులకు ఆసరాగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఏటేటా ఫిర్యాదుల�
రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం నెల రోజులుగా కూలి డబ్బులు అందడం లేదు. ఫలితంగా రూ.200 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. పూట గడవడానికి కూలి పనిచేసుకొనే కార్మికులు సకాలంలో డబ్బులు అందక తీవ�