ఈ నెల 1 నుంచి పలు కీలక మార్పులు రాబోతున్నాయి. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ రుసుములు పెరుగుతాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును తగ్గించినందు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. 11 రాష్ర్టా
దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులను 28కి కుదించేందుకు గాను కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 4న గ్రామీణ బ్యాంక్ చైర్మన్లకు, వాటి స్పాన్సర్ బ్యాంక్ల ఎండీలకు ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేసింది. ఒక రాష్ర్టానిక
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు గ్రామీణ బ్యాంకుల్లో వెంటనే అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఆలిండియా రీజినల్ రూరల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ కోరింది. కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాలకు బుధ�
గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల రీజినల్ రూరల్ బ్యాంక్ (ఆర్ఆర్బీ) ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద భారీ