తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తుంచుకునేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ �
ఉన్న ఊరులోనే ఉన్నతంగా ఎదిగేందుకు మార్గాలెన్నో.. హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): స్వయంసాధికారతే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. దళితుల్లో అత్యంత నిరుపేదల్ని గుర్తించి వారి కుటుం�
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరూవాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. పరిసరాలను పరిశుభ్రపరుస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎనిమిదో
3.76 లక్షల మొక్కల పంపిణీ 1,510 టన్నుల శిథిలాల తరలింపు 1,248 దళిత బస్తీల్లో అధికారుల పర్యటన హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి ఉద్యమంలా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో రోజు మ�
మంత్రి జగదీష్ రెడ్డి | పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో విద్యుత్ ఉద్యోగులు విధిగా పాల్గొనాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండోరోజు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగాయి. ప్రతి గ్రామం, పట్టణాల్లోని డివిజన్లు, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టా�