జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో జరిగిన 68వ ఎస్జీఎఫ్ అండర్-14 రాష్ట్రస్థాయి రగ్బీ టోర్నీ ఆదివారం ముగిసింది. బాలబాలికల విభాగాల్లో పాలమూరు జట్లు చాంపియన్షిప్ కైవసం చేసుకున్నాయి.
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో 69వ ఎస్జీఎఫ్ అండర్-14 రాష్ట్ర స్థాయి రగ్బీ టోర్నీని ఎస్జీఎఫ్ సెక్రటరీ శారదాబాయి, ఆర్�
జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో 69వ రాష్ట్రస్థాయి రగ్బీ టోర్నీ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నీకి ఉమ్మడి పది జిల్లాల నుంచి అండర్-14 విభాగంలోని బాల, బా లికలు 200 మంది పాల్గొన్నారు. శనివారం నుంచి స