ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్లో ఆందోళనచేస్తున్న నిరసనకారులను అణచివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా నేషనల్ గార్డును మోహరిస్తూ తీసుకున్న ని�
పంజాబ్, హర్యానా రాష్ర్టాల సరిహద్దుల్లోని శంభూ పాయింట్ వద్ద హర్యానా భద్రతా సిబ్బంది శనివారం రైతుల పాదయాత్రపై బాష్పవాయు గోళాలు ప్రయోగించాలి. దీంతో కొందరు రైతులు గాయపడ్డారు.
Kenya protests | పన్నుల పెంపునకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు కెన్యా రాజధాని నైరోబీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, వాటర్ కెనాన్�
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్ను బుధవారం ఉదయం తిరిగి ప్రారంభించిన క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.