ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. రెండు వేరియంట్లకు మించి ప్రమాదకరంగా మూడో వేరియంట్ వస్తున్నది. తాజాగా కేరళలో జేఎన్-1 బీఏ 2.86 ఉపరకం పేరుతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది
కరోనా.. ఈ పేరె త్తితే ఎంతటి వారి కైనా వణుకే.. గతంలో 2020, 2021లో రెండు సార్లు ఈ మహమ్మారితో మరణమృ దంగం చోటు చేసుకున్నది. ఈ వైరస్ ఇంకా కళ్ల ముందు కద లాడు తుండగానే మరో సారి దేశంలో ప్రభావం చూపి స్తోంది. ప్రమాదకరమైన వైరస
కొత్తగా 17 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ప్రధాన దవాఖానల్లో అదనంగా 825 ఐసీయూ బెడ్లు నిమ్స్కు 200.. ఇతర చోట్ల 100, 50 చొప్పున కేటాయింపు ఒక్కోబెడ్కు 16.85 లక్షల ఖర్చు చిన్నారులకు 20% పడకలు హైదరాబాద్, వరంగల్, ఆగస్ట�
న్యూఢిల్లీ, మే 21: ఆర్టీపీసీఆర్ టెస్టులపై కేంద్రం యూ టర్న్ తీసుకొందా.. మొత్తం పరీక్షల్లో 70% ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉండాలని ఏప్రిల్లో ప్రధాని మోదీ రాష్ర్టాలకు చేసిన సూచనకు, కరోనా పరీక్షలపై కేంద్ర ఆరోగ్యశ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. బుధవారం నిర్వహించిన యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్ష
అయినా లక్షణాలుంటే జాగ్రత్తవైద్య నిపుణులు సూచనలుహైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన రాజేశ్ (38)కు స్వల్పంగా జ్వరం, దగ్గు ఉండటంతో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్ష (ర్యాట్�
రోజూ 1.20 లక్షల మందికి కరోనా టెస్టులు 50 శాతానికి పెరుగనున్న ఆర్టీపీసీఆర్ కోటి 11లక్షలు దాటిన టెస్టుల సంఖ్య హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ