ఈ నెల 22 నుంచి నిర్వహించ తలపెట్టిన ఆర్టీసీ సమ్మెకు మద్దతు పెరుగుతున్న ది. ఆర్టీసీ కార్మిక జేఏసీలో లేని సంఘాలు సైతం సానుకూలంగా స్పందించాయి. తాజా గా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్), ఆర్టీ�
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.