తెలంగాణ ఆర్టీసీలో ప్రభుత్వం పెట్టిన చిచ్చు చల్లారడం లేదు. ఆర్టీసీ సమ్మె చర్చల్లోనూ, ముఖ్యమంత్రితో మీటింగ్లోనూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టినా.. ప్రభుత్వం మాత్రం �
ఆర్టీసీ గుర్తింపు సంఘానికి మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా సోమవారం ఆదేశాలు జారీ చేశారు.