బస్సు ఢీకొని మహిళ మృతి | ర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన నగరంలోని నాంపల్లి స్టేషన్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.
మన్సూరాబాద్ : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతి వేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సీఐ అశోక్రెడ్డి
మెదక్ : ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న సంఘటనలో ఒకరు దుర్మరణం చెందిన విషాద సంఘటన జిల్లాలోని రామాయంపేట పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెం�