Indore Collector Visit RSS Office | మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీటి కారణంగా 15 మందికిపైగా వ్యక్తులు మరణించారు. పాలనా యంత్రాంగంపై విమర్శల నేపథ్యంలో ఇండోర్ కలెక్టర్, మేయర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యం
ఫరీదాబాద్లో జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్తో సంబంధం ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యుల్పై జమ్ము కశ్మీరు, ఫరీదాబాద్ పోలీసులు జరిపిన దాడి తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తిరువనంతపురం : కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. కన్నూర్ జిల్లా పయ్యన్నూర్లోని కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం దాడి చేయగా భవనం కిటికిలు దెబ్బతిన్నా