నమోఘాట్, నమో స్టేడియం (నరేంద్రమోదీ స్టేడియం).. ఇప్పుడు నమోభారత్ రైలు.. అన్నింటికీ ప్రధాని మోదీ పేర్లు పెట్టడంపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తంచేస్తున్నాయి. దేశ మొదటి ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవ�
RAPIDX rail : రాపిడెక్స్ రైలు త్వరలో ప్రారంభంకానున్నది. జూన్లో ఆ హై స్పీడ్ రైలు స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య ఈ ట్రైన్ను స్టార్ట్ చేయనున్నారు.