‘విభిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రం ‘మిస్టీరియస్'. ఇందులో క్రైమ్తోపాటు లవ్, క్రష్ అంశాలు కూడా ఉంటాయి. ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని థ్రిల్లర్ ఇది ’ అని దర్శకుడు మహి కోమటిరెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంల�
రోహిత్, మేఘన రాజ్పుత్ జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకుడు. జయ్ పల్లందాస్ నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది.