‘నాసా’ ఇంటర్నేషనల్ ఎయిర్, స్పేస్ ప్రోగ్రాం పూర్తిచేసుకున్న తొలి భారతీయురాలిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన దాంజిటి జాహ్నవి వార్తల్లో నిలిచారు. తద్వారా అమెరికా 2029లో చేపట్టబోయే రోదసి యాత్రకు సిద్ధమవుతున్�
భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర చివరి నిమిషంలో ఆగిపోయింది. బోయింగ్ సంస్థ ‘స్టార్లైనర్' వ్యోమనౌకలో సునీతాతోపాటు మరో వ్యోమగామి బచ్ విల్మోర్ను అంతరిక్షం�