ఆ నలుగురి మహిళలది ఓ ముఠా! బస్టాండ్, రద్దీ ప్రాంతాలనే టార్గెట్ చేస్తారు.. ఆ జనాల్లో కలిసిపోతారు.. అదును చూసి బంగారు ఆభరణాలు దోచేస్తారు.. ఇలా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళల దొంగల ముఠా గుట్టును జగిత
డ్రైవర్ దృష్టి మరల్చి కారులోని బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఓ సభ్యున్ని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి 30.1 తు
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎనిమిది సభ్యుల దోపిడి దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. నిందితులను యూసఫ్గూడకు చెందిన ఫుడ్ �