మేడారం మహా జాతరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ జిల్లాల నుంచి 4 వేల ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనున్నారు. గత జాతరలో 3491 బస్సుల ద్వారా 16.82 లక్షల మ�
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అరుణాచల గిరి ప్రదక్షిణ, పంచారామాల దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్ల�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు శుభముహుర్తాలు కలిసివస్తున్నాయి. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నాయి. ఏప్రిల్లో రోజువారీ సగటు ఆదాయం రూ.11.50 కోట్లకు పడిపోయి ఇబ్బందులు పడ్డ సంస్థకు, ప్రస్తుతం రోజువారీ