రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో బుధవారం రోడ్డు సేఫ్టీ కమిటీ అధికారులతో ఆయన సమీక్షా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. సాంకేతికతను వినియోగిస్తూ నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నది. ప్రజా సమస్యలు వీలైనంత �
నాగోల్లోని డ్రైవింగ్ పరీక్షా కేంద్రం | రోడ్డు సేఫ్టీ కమిటీలోని సభ్యుడు కిరణ్ గురువారం నాగోల్లోని బాబు జగ్జీవన్రాం డ్రైవింగ్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.