సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతుల కోసం రూ.175 కోట్ల నిధులు మంజూరు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు నియో�
ఓ వైపు ఎడతెరిపి లేని వర్షాలు.. మరోవైపు సర్కారు మొద్దునిద్ర, వెరసి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏటా సగటున 7వేల మందికిపైగా రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. పెండింగ్ బకాయిలు చెల్లించేవరకూ పనులు చేపట్ట�
కాంగ్రెస్ ప్రభుత్వం ' ప్రజా పాలన' అంటూ మాటలకే పరిమితమై ప్రజలను అనేక ఇబ్బందుకు పెడుతుందని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు బండి రాజు గౌడ్ అన్నారు. నియోజకవర్గంలోని రోడ్లకు వెంటనే మరమ