మండలంలోని గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. పట్టణ రోడ్లను తలపించేలా గ్రామీణ రోడ్లు, లింకురోడ్ల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులను నిధుల సమస్య వెంటాడుతున్నది. ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేయకపోవడంతో వర్షాకాలంలో పాడైన రోడ్లకే ఇంకా మరమ్మతులు పూర్తికాలేదు. అంతేకాకుండా గత ఏడాదిన్నరగా దాదాపు రూ.1,0
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు మోటారు సైకిల్పై తిరుగుతూ గురువారం పరిశీలించారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల అభివృద్ధికి సంబంధించి కోర్ రోడ్ నెట్వర్క్ (సీఆర్ఎన్) కింద రూ. 1542.26 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 39 రోడ్ల అభివృద్ధికి పనులను మంజూరు చేసిన విషయం విది�