నిజాంపేట్ సర్కిల్ పరిధిలో విషాదచాయలు అలుముకున్నాయి. అయ్యప్పమాలాదారులకు వంట చేసి పెట్టేందుకు శబరిమలైకి వెళ్లి తిరిగివస్తూ ఏపీలోని ఆళ్ల వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురు వ్యక్తుల్లో ఇ
నగరంలోని పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచాల మండలం ఆరుట్లకు చెందిన చీమర్ల వంశీ(20) తన స్నేహితుడు బడే ప్రవీణ్తో �
వారంతా పొట్టకూటి కోసం ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి బతుకుతున్నారు. పనిచేసేందుకు మరోప్రాంతానికి వెళ్తుండగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని చిదిమేసింది.