రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచాల మండలం ఆరుట్లకు చెందిన చీమర్ల వంశీ(20) తన స్నేహితుడు బడే ప్రవీణ్తో �
వారంతా పొట్టకూటి కోసం ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి బతుకుతున్నారు. పనిచేసేందుకు మరోప్రాంతానికి వెళ్తుండగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని చిదిమేసింది.