జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస్రావు బోటెక్కి సోమవారం కృ ష్ణానది మధ్యలో ఉన్న దివి గ్రామమైన గుర్రంగడ్డకు చే రుకున్నారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వం తరఫున ఆదుకుం�
నల్లమలలోని కృష్ణానది పొంగిపారుతుండడంతో అక్కడి జాలర్లు, చెంచులు భ యాందోళన చెందుతున్నారు. అమరగిరికి సమీపంలో నది మధ్యలో ఉన్న చీమలతిప్పపై ఆంధ్రాలోని వైజాక్కు చెందిన 45 జాలర్ల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.