ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. ఆంధ్రా అధికారులు సుమారు 1,000 మంది పోలీస్ బలగాలతో డ్యామ్ గేట్లను బద్ధలు కొట్టి, డ్యామ్పై విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేసి ఫోన్లు, సీసీ కె�
కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల గెజిట్ అమలును మరో 6 నెలల పాటు కేంద్రం వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర జల్శక్తిశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ పునర్విభజన
ఆధునికీకరణ పనులను పూర్తిచేయాలి కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు లేఖ హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్ట హెడ్వర్క్స్ను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ