తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. మంగళవారం ఆదిలాబాద్లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఎదుట జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు.
మిజాంగ్ తుఫాన్ ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కూడా మరో కశ్మీరాన్ని తలపించింది. శుక్రవారం ఉదయం 8 గంటలు దాటినా, దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో ర�
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ ప్రభు త్వం వైద్య సేవలు అందిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రిమ్స్ దవాఖానను కలెక్టర్ సందర్శించారు.