రైస్ మిల్లులో బియ్యం గోల్ మాల్ అయిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు మంథని సీఐ రాజు పేర్కొన్నారు. మంథని పట్టణం పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడారు.
లంచాల కోసం ఇసుకాసురులతో అంటకాగుతున్న ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలను వీఆర్కు అటాచ్ చేస్తూ గురువారం మల్టీజోన్-2 ఐజీ వీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్లో పెట్టినవారిలో సంగారెడ్డి రూరల్, తాండూ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణా ఆగడం లేదు. టన్నుల కొద్దీ బియ్యాన్ని ఒక దగ్గర డంపింగ్ చేసి రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రధానంగా వరంగల్ నగర శివారు ప్రాంతాల�